న్యూఢిల్లీలో 2019 జనవరి 14లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని మోదీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకుగాను మోదీకి ఈ పురస్కారం దక్కింది. లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ఆయనికి ఈ అవార్డును ప్రదానం చేశారు.