‘దో పత్తీ’ ట్రైలర్ విడుదల (VIDEO)

81చూసినవారు
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘దో పత్తి’. ఈ సినిమాకు శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. ఇందులో పోలీసు అధికారి పాత్రలో కాజోల్ కనిపించనుంది. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 25న ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్