నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్

82చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 9 పాయింట్లు పెరిగి 84,926 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 8 పాయింట్లు కుంగి 25,931 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.57 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, L&T షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పవర్ గ్రిడ్, మారుతీసుజుకీ, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్