అన్నవరం ప్రసాదంపై అనుమానాలు!

57చూసినవారు
అన్నవరం ప్రసాదంపై అనుమానాలు!
తిరుమల లడ్డూ వివాదం వేళ అన్నవరం ప్రసాదంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యిపై కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. అన్నవరం దేవస్థానం వారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు డైరీ నుంచి కిలో నెయ్యి రూ.538కు కొనుగోలు చేస్తున్నారు. అయితే అదే నెయ్యి సింహాచలం దేవస్థానికి కిలో రూ.385కి రైతు డైరీ ఇస్తోంది. ధరల్లో తేడా ఉండటంతో అనుమానాలకు తావిస్తోంది.

సంబంధిత పోస్ట్