ధనియాలు నానబెట్టిన నీరు తాగితే బోలెడు ప్రయోజనాలు

68చూసినవారు
ధనియాలు నానబెట్టిన నీరు తాగితే బోలెడు ప్రయోజనాలు
ప్రతిరోజూ ఉదయం ధనియాలు కలిపిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం, అజీర్ణం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్లాసు నీటిలో ధనియాలను నానబెట్టుకుని తాగడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి మెరుగై, జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. నానబెట్టిన ధనియా వాటర్​ను తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు ఒక చిన్న మొత్తంతో (సుమారు ½ టీ స్పూన్) ధనియాలు నానబెట్టి ఆ నీటిని తాగితే మంచిది.

సంబంధిత పోస్ట్