తెలంగాణలోని రాజకీయ పార్టీలతో ఈసీ బుధవారం ఉ. 11.30 గంటలకు సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’'నోటా' తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చించనుంది. ఇప్పటికీ పలు రాష్ట్రాలు పాటిస్తున్నట్లు.. పంచాయతీ ఎన్నికల్లో నోటాను కూడా ఒక అభ్యర్థిగా పెట్టాలని ఎన్నికల కమిషన్ అనుకుంటోంది. నోటాను ‘కల్పిత'కల్పిత ఎన్నికల అభ్యర్థి’గాఅభ్యర్థి'గా పరిగణించడం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోనుంది.