భార్యాభర్తల మధ్య చిచ్చు రేపిన ఎన్నికలు

119499చూసినవారు
భార్యాభర్తల మధ్య చిచ్చు రేపిన ఎన్నికలు
ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో ఓ జంట మధ్య చిచ్చు రేపాయి. బాలాఘాట్ నుంచి BSP లోక్‌సభ అభ్యర్థిగా కంకర్ ముంజరే పోటీ చేస్తున్నారు. అయితే ఆయన భార్య అనుభా ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. కీలకమైన ఎన్నికల వేళ భార్యాభర్తలిద్దరూ వేర్వేరు పార్టీల తరుపున ప్రచారం చేస్తున్నారు. దీంతో వేర్వేరు ఇళ్లలో ఉందామని కంకర్ తన భార్యకు షరతు విధించారు. దీంతో ఎమ్మెల్యే అనుభా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్