ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ సెటైర్

69చూసినవారు
ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ సెటైర్
ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న ర్యాలీపై బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది విమర్శలు చేశారు. ‘అది ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ కాదని.. కుటుంబాన్ని రక్షించండి.. అవినీతిని కప్పిపుచ్చండి’ అనే కార్యక్రమమని ఎద్దేవా చేశారు. తమ పాత నేరాలన్నింటినీ కప్పిపుచ్చుకునే పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఇప్పుడు అవినీతిపరులను చూడబోతున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్