వైసీపీ తరపున పోటీలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కుమారుడు

70చూసినవారు
వైసీపీ తరపున పోటీలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కుమారుడు
తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఆయన తండ్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి 1990-92 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989 ఎన్నికలలో జనార్దనరెడ్డి వెంకటగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తరువాత సీఎం అయ్యారు. వెంకటగిరి నుంచి జనార్దనరెడ్డి భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.

సంబంధిత పోస్ట్