జాతీయ స్థాయి కరాటే పోటీలలో మఖ్తల్ కరాటే
విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం షాద్ నగర్ లో జరిగినటువంటి జాతీయ స్థాయిలో కరాటే పోటీలలో మఖ్తల్ కి చెందిన అక్షయ, క్రిష్ణాంగి, వెండి పథకాలు, అక్షర, మాయ, ప్రియాంక, కనిష్క, కాంస్య పథకాలు,అభిరామ్ గౌడ్, నవ్య శ్రీ, అభినయ్, అన్సార్ అలీ, ధరణి లు గ్రాండ్ ఛాంపియన్లు సాధించినారు.