May 15, 2024, 02:05 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
పెంపుడు కుక్క దాడిలో పసికందు మృతి
May 15, 2024, 02:05 IST
చిన్న చింతకుంట మండలం దుప్పలికి చెందిన నీలం దత్తు-లావణ్య దంపతులు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్ నగర్ లో నా పరాయి వ్యాపార నాగభూషణానికి చెందిన పరిశ్రమలో పనిచేస్తున్నారు. దంపతుల ఐదు నెలల పసిపాపను మంగళవారం యజమాని పెంపుడు కుక్క దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. లావణ్య కుక్కను తరుముతున్నప్పటికీ ఆమెపై దాడి చేసింది వెంటనే బాబును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాబు మృతి చెందాడు.