లారీ, బస్సు ఢీ.. ఆరుగురు సజీవదహనం

56చూసినవారు
లారీ, బస్సు ఢీ.. ఆరుగురు సజీవదహనం
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చినగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న అరవింద ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. లారీలో చెలరేగిన మంటలు బస్సుకు అంటుకున్నాయి. దాంతో బస్సు డ్రైవర్‌తో సహా ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్