పల్నాడులో విధ్వంస కాండ

84చూసినవారు
ఏపీలో ఎన్నికలు ముగిసినా దాడులు ఆగడం లేదు. కొన్ని జిల్లాల్లో టీడీపీ, వైసీపీ నేతలు మారణహోమం సృష్టిస్తున్నారు. పల్నాడులో నెత్తురోడటంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నరసరావుపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, వినుగొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ముగ్గురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

సంబంధిత పోస్ట్