కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం (వీడియో)

60చూసినవారు
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊడిమూడి గ్రామంలో రహదారి పక్కన ట్రాక్టర్‌పై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్