సింగపూర్ లో వినాయక చవితి వేడుకలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే

54చూసినవారు
సింగపూర్ లో వినాయక చవితి వేడుకలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే
భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. సింగపూర్ లో లిటిల్ ఇండియా ప్రాంతంలో తెలుగు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విదేశాలలో ఉన్నప్పటికీ భారతదేశ సంప్రదాయాలను మరిచిపోకుండా పాటిస్తూ భావితరాలైన యువతి యువకులను భాగస్వాములను చేయడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్