రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్ వార్

580చూసినవారు
రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్ వార్
తమిళనాడులోని చెన్నై రైల్వేస్టేషన్‌లో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ జరిగింది. ఓ అమ్మాయి విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. పట్టరవాక్కం రైల్వేస్టేషన్‌లో పచ్చయ్యప్పన్ కళాశాల, ప్రెసిడెన్సీ కాలేజ్ స్టూడెంట్స్ లోకల్ ట్రైన్ నిలిపి వేసి పరస్పరం దాడులు చేసుకున్నారు. విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్ళు, కర్రలతో కొట్టుకుంటూ రెచ్చిపోయారు. ఈ ఘటనలో దాదాపు 15 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్