రైతులకు శుభవార్త.. ప్రతినెలా రూ.3 వేలు

69చూసినవారు
రైతులకు శుభవార్త.. ప్రతినెలా రూ.3 వేలు
మనకు అన్నంపెట్టే రైతన్నకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పరిస్థితి ఏమిటి? అని ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు కూడా పెన్షన్ ఉండాలి అని భావించింది. ఈ పథకం ప్రకారం రైతుకు, రైతు మరణిస్తే అతని భార్యకు 'ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన' పేరుతో ప్రతి రైతు నెలనెలా రూ.3వేలు అందుకోవచ్చు. దీనికోసం ప్రతినెలా రూ.55 నుంచి రూ.200 వరకు ఈ పథకంలో చేరిన రైతు తనకు 60 ఏండ్ల వయసు వచ్చే వరకు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్