10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

81చూసినవారు
10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
తెలంగాణలో ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ వేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్