కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై హోంమంత్రి ఆగ్రహం

84చూసినవారు
కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై హోంమంత్రి ఆగ్రహం
విజయవాడలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్‌, ఎస్పీ, విజయవాడ సీపీతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్