ఘోరం.. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం

566989చూసినవారు
ఘోరం.. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం
కర్ణాటకలోని కొప్పల్‌లో దారుణం జరిగింది. 21 ఏళ్ల మహిళకు, ఆమె భర్త 8వ తేదీ రాత్రి బస్టాప్‌లో గొడవ పడ్డారు. ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. దంపతులతో వారు అసభ్యంగా ప్రవర్తించారు. భర్తను తీవ్రంగా కొట్టి, భార్యను వేధించారు. అనంతరం భర్త కళ్ల ముందే నిందితులలో ఒకడు భార్యపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్