రోడ్డుపై పొంగి పొర్లుతున్న మురుగు నీరు

76చూసినవారు
బాగ్ అంబర్ పేట్ డివిజన్ జాంజం మసీదు రోడ్డులో ఇటీవల కొత్త రోడ్డు పైపు లైన్ వేశారు. అయిన డ్రైనేజీ లికేజి అవుతూ రోడ్డుపై మురుగు నీరు పొంగి పొర్లుతొంది. ఉగాది పండుగ పూట అందరి ఇండ్ల ముంగిట మురుగు నీరు రోడ్డుపై నిలిచిపోయి దుర్వాసన వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి త్వరగా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.