మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ

60చూసినవారు
మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారు. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్