బాంబు పేలుడుతో మలుపు తీసుకున్న ఉద్యమం

84చూసినవారు
బాంబు పేలుడుతో మలుపు తీసుకున్న ఉద్యమం
ఉద్యమం హింసాత్మకంగా మారడంతో.. చికాగోలోని హేమార్కెట్ స్క్వేర్​లో కార్మికులు శాంతియుత సమావేశమయ్యారు. ఆ సమయంలో బాంబు పేలడంతో ఎందరో నిరసనకారులు, పోలీసులు ప్రాణాలు విడిచారు. అప్పటినుంచి ఈ ఘటనను గౌరవిస్తూ.. మే డేని చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో 1889 మే 1న కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించాలని అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్​లో నిర్ణయించారు. 1890 నుంచి అధికారికంగా వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్