గాయకుడు జయరాజ్ ను పరామర్శించిన మంత్రి పొన్నం

65చూసినవారు
ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రముఖ రచయిత, గాయకుడు జయరాజ్ ను ఆదివారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. జయరాజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. ఆయన త్వరగా కోలుకుని బయటకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్