ఎమ్మేల్యే లాస్య కారు డ్రైవర్ కు మధీనాగూడ ఆసుపత్రిలో చికిత్స

2940చూసినవారు
అమీన్ పూర్ సమీపంలోని ఓఆర్ఆర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో అమే పీఏ ఆకాష్ కు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన మధీనాగూడ లోని శ్రీకార హాస్పిటల్ కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :