నేత్ర పర్వంగ చెన్న కేశవ స్వామి కల్యాణం

539చూసినవారు
చాంద్రాయణగుట్ట కేశవ గిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం సోమవారం నేత్రపర్వంగా కొనసాగింది. చాంద్రాయణగుట్ట టాణా ఇన్స్పెక్టర్ గురునాథ్ పట్టు వస్త్రాలు సమర్పించగా, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మధ్యాహ్నం కళ్యాణం కొనసాగింది. ఏసిపి రుద్ర భాస్కర్, ఆలయ కమిటీ చైర్మన్ సంతోషి రాణి , మాజీ చైర్మన్ రాజేందర్ నాయకులు వెంకటేష్, ప్రమోద్ కార్వాంకర్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్