భారీ వర్షం.. నిండిన చెరువులు

70చూసినవారు
భారీ వర్షం.. నిండిన చెరువులు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం, మండలంలో భారీ వర్షం కురిసింది. ఆది, సోమ, మంగళ వారాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది. బుధవారం వర్షాలకు పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. ఈ ఏడాది కూడా చెరువు నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల భారీ వర్షం కారణంగా, రైతన్నలకు తీవ్ర నష్టం వాటిళ్ళుతుందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్