జన సంద్రోహం మధ్య ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం

61చూసినవారు
జన సంద్రోహం మధ్య ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం
ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన వేడుకలు హైదరాబాద్ ప్రాంతంలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సెక్రటేరియట్ ప్రాంతానికి ఖైరతాబాద్ వినాయకుడు రాగానే పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆ శోభాయత్రను లైవ్ గా వీక్షించడంతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ వద్ద వినాయకుడి ఫోటోలను జనసంద్రోహ పోటీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ ఫోటోలను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఫుజీఫిల్మ్ బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్ చిత్రీకరించారు. పలువురు ఆయనకు ప్రతిక్షంగా పరోక్షంగా అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you