పెండింగ్ అభివృద్ది పనులను పరిశీలించిన కార్పొరేటర్

67చూసినవారు
పెండింగ్ అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని షేక్ పేట్ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని పెండింగ్ అభివృద్ది పనులు ఉన్న ప్రాంతాలను అయన పరిశీలించారు. సంభందిత కాంట్రాక్టర్ కు పనులు త్వరగా పూర్తి చేసేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్