ఓవైసీకి మద్దతుగా కార్వాన్ ఎమ్మెల్యే ప్రచారం

76చూసినవారు
హైదరాబాద్ ఎంఐఏం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా మంగళవారం లంగర్ హౌస్ డివిజన్ పరిధిలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ప్రచారం చేశారు. స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ అసదుద్దీన్ ఒవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంఐఎం అధ్వర్వంలో ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. మరోసారి అసదుద్దీన్ ఒవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు.