బై బై.. మళ్లీ వస్తా

84చూసినవారు
బై బై.. మళ్లీ వస్తా
ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం సంపూర్ణమైంది. 70 అడుగుల లంబోదరుడిని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటుచేసిన భారీ క్రేన్ తో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడికి వేలాది మంది భక్తులు వీడ్కోలు పలికారు. తమను చల్లగా చూడాలని చివరిసారిగా దర్శించుకున్నారు. వచ్చే ఏడాది మళ్లీ వస్తానని గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్