ఘనంగా కస్తూర్బా గాంధీ కళాశాల స్వర్ణోత్సవాలు

50చూసినవారు
వెస్ట్ మారేడు పల్లిలోని కస్తూర్బా గాంధీ డిగ్రీ, పీజీ మహిళ కళాశాలలో బుధవారం ఘనగం స్వర్ణోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూర్వ విద్యార్థిని. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నాడు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
Job Suitcase

Jobs near you