పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి

82చూసినవారు
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
హైదరాబాద్ నగరంలో వరద నీటి కాలువలో నీరు నేరుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి శనివారం ఆదేశించారు. నాల్లాలో నీటి నిల్వ వల్ల దోమల బ్రీడింగ్ అవకాశం ఉందన్నారు. అలాంటి సందర్భంలో దోమలు వ్యాప్తి చెందకుండా పూడికతీత చేపట్టాలని అధికారులను సూచించారు. స్మార్ట్ వాటర్ ట్రైన్, మూసి నదిలో వరద నీరు నేరుగా వెళ్లకపోవడం మూలంగా నిల్వ ఉండిపోతున్నాయాన్నారు.

సంబంధిత పోస్ట్