ముఖ్యమంత్రి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారు: మందకృష్ణ

53చూసినవారు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారని, చేయుత పథకం పేరుతో పింఛన్ అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నడని, మానవత్వం లేని వారు మాత్రమే వికలాంగుల పట్ల చిన్నచూపు చూస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్