మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

72చూసినవారు
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఓల్డ్ మలక్ పేటలో నివసించే షేక్ దావూద్(25) ఇంజనీరింగ్ ఫలితాలలో ఫెయిల్ అయ్యాడు. సప్లిమెంటరీ రాసిన కూడా మంగళవారం వచ్చిన ఫలితాలలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్