మినీట్యాంక్ బండ్ చెరువు పరిశీలన

72చూసినవారు
మినీట్యాంక్ బండ్ చెరువు పరిశీలన
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని సఫిల్గుడా మినీట్యాంక్ బండ్ చెరువును శుక్రవారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సందర్శించారు. డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ పిలుపు మేరకు, మేయర్, కమిషనర్ మినీట్యాంక్ బండ్ చెరువును పరిశీలించారని స్థానిక నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్