కత్తితో దాడి చేశారు: షాపు యజమాని

81చూసినవారు
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం బంగారం షాపు యజమానిపై దుండగులు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దుండగుల చేతిలో గాయపడిన యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇద్దరు దొంగలు బుర్కా వేసుకుని వచ్చారని, అనంతరం కత్తితో తనను బెదిరించి దాడి చేశారన్నారు. దీంతో భయపడి బయటకు పరుగులు తీశానని తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో క్రైమ్ పెరిగిందని స్థానికులు మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్