మరాటి శివేందర్ కురుమ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి

62చూసినవారు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య కురుమ 78వ వర్ధంతి సందర్భంగా కే వై సి ఎస్ మండల అధ్యక్షులు మరాటి శివేందర్ కురుమ, కమిటీ ఆధ్వర్యంలో వర్థంతి వేడుకలు ఉప్పల్ డిపో వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కె వై సి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరిగే నర్సింహ కురుమ, కార్యదర్శి కేమిడి సత్యనారాయణ కురుమ, హైకోర్టు న్యాయవాది నోముల ప్రసన్న కుమార్ కురుమ పాల్గొని దొడ్డీ కొమురయ్య కు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్