బదిలీపై వెళ్తున్న ఏఈ శ్రీనివాస్ రెడ్డికి ఘన సన్మానం

78చూసినవారు
బదిలీపై వెళ్తున్న ఏఈ శ్రీనివాస్ రెడ్డికి ఘన సన్మానం
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏఈ విధి నిర్వహణ చేపట్టి ఘట్కేసర్ మండల అభివృద్ధికి తోడ్పడి బదిలీపై వెళ్తున్న ఏఈ శ్రీనివాస్ రెడ్డిని శనివారం ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో తనకంటూ ఒక గుర్తింపు పొంది ఘట్కేసర్ మండల అభివృద్ధిపై కృషి చేశారని అని అన్నారు.

సంబంధిత పోస్ట్