సీఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై ర్యాలీ

64చూసినవారు
మేడ్చల్ జిల్లా ఉప్పల్ డిపో దగ్గర మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్ధాలను తెలియజేస్తూ అవేర్నెస్ కార్యక్రమాన్ని మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థిని, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రక్కన నిల్చోని ఫ్ల కార్డులు ప్రదర్శించి సే నో టూ డ్రగ్స్ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్