ప్రభుత్వ న్యాయవాదులకు ఘన సత్కారం..

79చూసినవారు
తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా పూర్ణచందర్ రావు, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ హరి చరణ్, డాక్టర్ పుట్ట పాండు రంగయ్య అధ్వర్యంలో శనివారం బాగ్ అంబర్ పేట్ లో వారిని ఘనంగా సత్కరించి అభినందించారు. గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ధనుంజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్