మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే

76చూసినవారు
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారిని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, విస్తారంగా వర్షాలు కురువాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్