గెలుపు ఓటముల పై సమీక్ష

67చూసినవారు
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కనపరిచిన పనితీరు గెలుపు ఓటములపై సమీక్ష చేయడం కోసం ఏఐసీసీ పి. జే కురియన్, రకీబుల్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ శుక్రవారము గాంధీభవన్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి ఎన్నికలపై వారి అభిప్రాయాలను, అభ్యర్ధులు, నాయకులు సహకరించిన తీరుపై వివరాలను సేకరించారు.

సంబంధిత పోస్ట్