![అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి](https://media.getlokalapp.com/cache/46/78/4678303fd4e0bd8b3335445e4fd4188e.webp)
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
సచివాలయంలో శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో గురువారం సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ, నాయకులు , సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.