అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

67చూసినవారు
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
సచివాలయంలో శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో గురువారం సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ, నాయకులు , సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్