మల్లురవిని కలిసిన నరసింహరెడ్డి

69చూసినవారు
మల్లురవిని కలిసిన నరసింహరెడ్డి
హైదరాబాద్ గాంధీ భవన్ లో మంగళవారం నాగర్ కర్నూల్ ఎంపిగా విజయం సాధించిన మల్లురవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వైస్ మున్సిపల్ ఛైర్మన్ చిగురింత నరసింహ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మల్లురవికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపినట్లు నరసింహరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పన్నల రాజేందర్ రెడ్డి, గిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్