గుంతలమయంగా భాగ్యలక్ష్మి కాలనీ రోడ్డు

68చూసినవారు
గుంతలమయంగా భాగ్యలక్ష్మి కాలనీ రోడ్డు
కుత్బుల్లాపూర్ మండలం భాగ్యలక్ష్మి కాలనీ సాయి బాబా ఆలయం దగ్గర్లో ని రోడ్ పూర్తిగా చిత్తడితో నిండి పోయింది. దీనితో పాదాచారులు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం కావడంతో రోడ్ అంతా అస్తవ్యస్తంగా గుంతలమయం అయిందని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసి నరేందర్ రెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్