భారీగా గంజాయి పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

71చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ ఎన్ పోర్స్ మెంట్ ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 80 కేజీల గంజాయి ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి ఎక్స్ రోడ్డులో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి దగ్గర 4కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో ఖాజీపల్లిలోని స్దావరం పై దాడి చేశారు. 76కేజీల గంజాయి, 2ఆటోలు, 1బైక్, 4సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్