జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు

60చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో జల్సాలకు అలవాటు పడి, కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో కొత్తగా కనిపించే ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పెట్ బషీరాబాద్ పోలీసులు శుక్రవారం రిమాండ్ తరలించారు. కామారెడ్డి కేంద్రంగా చుట్టూ పక్కల ఉన్న మెకానిక్ లతో కలిసి, పలు పోలీస్ స్టేషన్ ల పరిధిలో చోరీలు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్