శ్రీనివాసరెడ్డిని కలిసిన ప్రగతి నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు

65చూసినవారు
శ్రీనివాసరెడ్డిని కలిసిన ప్రగతి నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు
నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ కు చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కొలను శ్రీనివాసరెడ్డిని కలిసి అమ్మవారి టెంపుల్ కు సరిపడా స్థలం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ విశ్వనాధ్, ట్రెజర్ పవన్, సభ్యులు మురళి, నళినికాంత్, వెంకటేష్, మహిళా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్